భారత టెస్ట్ కెప్టెన్ గా పంత్… ఆప్ఘన్ తో టెస్టుకు యంగ్ స్టర్స్ కు ఛాన్స్…!

ఐపీఎల్ ముగిసిన వెంటనే వారం రోజుల గ్యాప్ లో టీమిండియాతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఒక టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. జూన్ 6 నుంచి 10 వరకు ఈ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. దాదాపు 8 ఏళ్ల తర్వాత ఆఫ్ఘన్ తో భారత క్రికెట్ జట్టు రెడ్ బాల్ క్రికెట్ ఆడబోతోంది.

Post Published By: dialnews
Updated : 1 May 2026, 9:15 PM IST

Published : 
  • 1 May 2026, 9:15 PM IST

Exit mobile version