టీమిండియాకు ప్రస్తుతం అంతర్జాతీయ సిరీస్ లు ఏమీ లేవు. సెప్టెంబర్ రెండో వారం తర్వాత బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో పలువురు భారత క్రికెటర్లు దులీప్ ట్రోఫీలో ఆడుతున్నారు.