Ishan Kishan: దారిలోకి వచ్చిన అయ్యర్, ఇషాన్ కిషన్.. దేశవాళీ క్రికెట్ బరిలో యువ క్రికెటర్లు

మార్చి 2 నుంచి తమిళనాడుతో ప్రారంభమయ్యే సెమీ ఫైనల్లో ముంబయి తరఫున బరిలోకి దిగేందుకు ఒప్పుకున్నాడు. కాగా రంజీల్లో ఆడకుండా ఉండేందుకు శ్రేయస్‌ అయ్యర్‌.. ముంబై క్రికెట్‌ ఆసోసియేషన్‌కు తప్పుడు సమాచారం అందించాడని ఎన్‌సీ‌ఏ రిపోర్ట్‌తో తేలిపోయింది.

Post Published By: narender Thiru
Updated : 28 February 2024, 12:18 PM IST

Published : 
  • 28 February 2024, 12:18 PM IST

Exit mobile version