శ్రీలంకతో త్వరలో ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్ కోసం ఇంకో రెండు రోజుల్లో భారత జట్టు ఎంపిక కానుంది. మంగళవారం అజిత్ అగార్కర్ సారథ్యంలో సెలెక్టర్లు సమావేశం కానున్నారు.