టీమిండియాకు గాయాల బెడద.. లంక టూర్ కు ఆ ప్లేయర్స్ ఔట్..!

శ్రీలంకతో త్వరలో ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్ కోసం ఇంకో రెండు రోజుల్లో భారత జట్టు ఎంపిక కానుంది. మంగళవారం అజిత్ అగార్కర్ సారథ్యంలో సెలెక్టర్లు సమావేశం కానున్నారు.

Post Published By: dialnews
Updated : 27 July 2026, 8:25 PM IST

Published : 
  • 27 July 2026, 8:25 PM IST

Exit mobile version