ICC ODI World Cup 2023 : సెమీఫైనల్ లో ఉండేదెవరు.. సూర్య నా..? రవి నా..?

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023లో సెమీస్‌ పోరుకు రంగం సిద్ధమైంది. నవంబర్ 15న జరిగే తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌తో భారత్‌ ఢీ కొట్టనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 14 November 2023, 4:44 PM IST

Published : 
  • 14 November 2023, 4:44 PM IST

Exit mobile version