ఇంగ్లాండ్ తో తొలి వన్డే, భారత తుది జట్టు ఇదే..!

ఇంగ్లండ్‌ గడ్డపై ఐదు టీ20ల సిరీస్‌లో 0-4తో చిత్తుగా ఓడిన టీమిండియా.. వన్డే సిరీస్‌కు సిద్దమైంది. టీమిండియా సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్ ఈ సిరీస్‌ ఆడుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Post Published By: dialnews
Updated : 14 July 2026, 11:30 AM IST

Published : 
  • 14 July 2026, 11:30 AM IST

Exit mobile version