Team India: దంచికొడుతున్న టీమిండియా

డొమినికాలోని విండ్సర్ పార్క్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. రెండోరోజు ఆట ముగిసేసరికి టీమిండియా తొలి ఇన్నింగ్స్లో రెండు వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. చిచ్చరపిడుగు యశస్వి జైశ్వాల్ అరంగేట్రం టెస్టులోనే అదరగొడుతూ అజేయ సెంచరీతో మెరవగా.. కెప్టెన్ రోహిత్ శర్మ 103 పరుగులు కూడా శతకంతో అదరగొట్టాడు.

Post Published By: Srikar Creator
Updated : 14 July 2023, 5:45 PM IST

Published : 
  • 14 July 2023, 5:45 PM IST

Exit mobile version