ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 నేపథ్యంలో పాకిస్థాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ టోర్నీలో భాగంగా భారత్తో ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన లీగ్ మ్యాచ్ను బాయ్కాట్ చేస్తున్నట్టుగా పాకిస్థాన్ ప్రభుత్వం

A cricket match between India and Pakistan is a vibration... not only the fans of these two countries but the entire cricket fans are eagerly waiting for the fight.