ఇంగ్లండ్ (England) తో ఆడే చివరి మూడు క్రికెట్ టెస్టులకు ఇవాళ భారత జట్టుని ప్రకటించే అవకాశం ఉంది. టీమ్ లోకి ఎవరు ఇన్..ఎవర్ ఔట్ అనేది ఆసక్తిరేపుతోంది. ఇంగ్లండ్ తో మూడో టెస్టుకు బుమ్రాకు (Jasprit Bumrah) విశ్రాంతిని ఇచ్చే ఛాన్స్ ఉంది. మొదటి రెండు టెస్టులకు దూరమైన కోహ్లీ.. చివరి మూడు టెస్టులకు జట్టులో చేరతాడనేది డౌటే.

Who is in? Who is out? Announcement of the team playing in the final Tests