LAST 3 TESTS : ఎవరు ఇన్ ? ఎవరు ఔట్ ? చివరి 3టెస్టుల్లో ఆడే జట్టు ప్రకటన

ఇంగ్లండ్ (England) తో ఆడే చివరి మూడు క్రికెట్ టెస్టులకు ఇవాళ భారత జట్టుని ప్రకటించే అవకాశం ఉంది. టీమ్ లోకి ఎవరు ఇన్..ఎవర్ ఔట్ అనేది ఆసక్తిరేపుతోంది. ఇంగ్లండ్ తో మూడో టెస్టుకు బుమ్రాకు (Jasprit Bumrah) విశ్రాంతిని ఇచ్చే ఛాన్స్ ఉంది. మొదటి రెండు టెస్టులకు దూరమైన కోహ్లీ.. చివరి మూడు టెస్టులకు జట్టులో చేరతాడనేది డౌటే.

Post Published By: Suresh Dialtelugu
Updated : 6 February 2024, 9:05 AM IST

Published : 
  • 6 February 2024, 9:05 AM IST

Exit mobile version