మూడు మ్యాచ్ ల్లోనూ ఫ్లాప్ సంజు శాంసన్ పై వేటు ?

న్యూజిలాండ్ తో టీ20 సిరీస్‌ను భారత్ కైవసంచేసుకుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా మూడో మ్యాచ్‌లోనూ అదరగొట్టి టీ ట్వంటీ ఫార్మాట్ లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది

Post Published By: dialnews
Updated : 26 January 2026, 5:04 PM IST

Published : 
  • 26 January 2026, 5:04 PM IST

Exit mobile version