బండి సంజయ్ ప్రచారం చేస్తే వచ్చే ఓట్లు కూడా పోతాయేమో.. కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూస్తే ఆ విషయం క్లియర్ కట్గా అర్థమవుతుంది.
2018 త్రిపుర ఎన్నికలకు కూడా బీజేపీ ఇలాగే సిద్ధమైంది. ఏడాది ముందు నుంచే అక్కడ అగ్రనేతలను రంగంలోకి దించింది. ఓ వ్యూహం ప్రకారం కమ్యునిస్టు కంచుకోటలను బద్దలు కొట్టింది.