ఆంధ్రప్రదేశ్ లో గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ విజయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక గత ప్రభుత్వ హయంలో ఉన్నత స్థాయి అధికారులు అందరిని కూడా కొత్త ప్రభుత్వం విధుల నుంచి తప్పస్తుంది.