బ్రేకింగ్: శ్రీవాణి ట్రస్ట్ రద్దు, తిరుమలలో రాజకీయం మాట్లాడితే కేసులు
నూతనంగా ఏర్పడిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు… కీలక నిర్ణయాలను ప్రకటించింది. స్వయంగా బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ఈ విషయాలను మీడియాకు వివరించారు. శ్రీనివాస సేతును గరుడ వారధిగా పేరు పునరుద్ధరించారు.