Tran Accident: తప్పిన భారీ రైలు ప్రమాదం..
ఒడిశా రైలు ప్రమాద ఘటన నుంచి జనాలు ఇంకా తేరుకోలేదు. రైలు ప్రయాణం అంటే భయపడుతున్నారు ఇప్పటికీ చాలామంది. చరిత్ర చూడని విషాదాన్ని మిగిల్చిన ఘటన అది. 280మందికి పైగా చనిపోగా.. వేల మంది క్షతగాత్రులుగా మిగిలారు. ప్రమాదానికి కారణాలపై ఇప్పటికీ విచారణ సాగుతోంది.