CID Chief Sanjay: చంద్రబాబు ప్రోద్బలంతోనే స్కిల్ డెవలప్మెంట్ స్కాం: ఏపీ సీఐడీ ఛీఫ్ సంజయ్
ఈ కేసు విచారణలో 30 నుంచి 38 మంది వరకు నిందితులుగా తేలారు. విచారణ జరిగే కొద్దీ.. మాజీ సీఎం చంద్రబాబు ప్రోద్భలంతోనే ఇదంతా జరిగిందని తేలింది. ఏ37, ఏ38గా ఉన్న వారిని ఏ1గా ఎలా పెడతారని కొందరు ప్రశ్నిస్తున్నారు.