TELANGANA IAS’S: ఐఏఎస్ అధికారులా..? పార్టీ కార్యకర్తలా..? సివిల్ సర్వెంట్స్ ఇంతగా దిగజారి పోవాలా..?
కెసిఆర్ జమానాలో సోమేశ్ కుమార్, స్మితా సబర్వాల్, అరవింద్ కుమార్, జయేష్ రంజన్, రజత్ కుమార్లు ఏకంగా సమాంతర వ్యవస్థలనే నడిపారు. వాళ్ళు ఆడింది ఆట.. పాడింది పాట పాటగా నడిచింది. అంతేకాదు మంత్రులు ముఖ్యమంత్రులు అండ చూసుకొని వీళ్లు మిగిలిన అధికారులను వణికించారు.