YS Sharmila: షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ పిలుపు.. పొత్తులా? విలీనమా?
వైస్సార్ తెలంగాణ అధ్యక్షురాలు షర్మిల ఢిల్లీ లో కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. 2010 లో కాంగ్రెస్ ని వీడిన తరవాత మళ్ళీ కాంగ్రెస్ హైకమాండ్ ని కలవడం ఇదే మొదటి సారి. సోదరుడు జగన్ తో విభేధాలు.. ఆ తరవాత తెలంగాణ వచ్చి ఇక్కడ పార్టీ పెట్టడం.. పాదయాత్ర ఈ పరిణామాల మధ్య షర్మిళ కాంగ్రెస్ హైకమాండ్ కలయిక కు ప్రాధాన్యం ఏర్పడింది.