Chandrababu Naidu: పురంధేశ్వరి, నడ్డాతో చంద్రబాబు భేటీ.. ఢిల్లీ వేదికగా ఏం జరిగింది..?
చంద్రబాబు, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన అర్ధాంగి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, వైసీపీ ఎంపీ రఘురామరాజు తదితరులు జేపీ నడ్డాతో వేరుగా భేటీ అయ్యారు. ఇక్కడే అసలు సమస్య వచ్చింది. బీజేపీతో టీడీపీలోకి ఎలాగూ పొత్తులు లేవు.