మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా అరెస్టై బెయిల్ పై ఉన్న ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ పై పార్టీలోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి…. టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్వయంకృత అపరాధమే
ఎంపీ పుట్టా మహేష్ వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలు, ఇన్-ఛార్జ్ మంత్రితో నిర్వహించిన సమావేశంలో సీఎం ఈ అంశంపై ఘాటుగా స్పందించారు
మొయినాబాద్ డ్రగ్స్ కేసు..తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతోంది. ప్రజాప్రతినిధులు ప్రైవేట్ పార్టీలో పట్టుబడటం…వారికి డ్రగ్స్ పాజిటివ్గా తేలడంతో పంచ్ డైలాగ్స్ ఓ రేంజ్లో పేలుతున్నాయి.
రాజకీయ (Political) చైతన్యం ఉన్న ఏలూరు (Eluru) అసెంబ్లీకి (assembly constituency) కాబోయే ఎమ్మెల్యే ఎవరు? దశాబ్ధాలుగా పేరుకుపోయిన సమస్యలకు చెక్ పెట్టగలిగే నాయకుడెవరు?
రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశరాజకీయాల దృష్టిని ఆకర్షించే స్థానం…ఏలూరు పార్లమెంట్. పోలవరం ప్రాజెక్టు కారణంగా ఈ పార్లమెంట్ పేరు తరుచూ నానుతూనే ఉంటుంది.
మదర్స్ డే అని కూడా చూడకుండా తల్లిపై ఫిర్యాదు చేసేందుకు వచ్చాడు ఓ బాలుడు. నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి తన తల్లిపై కేస్ పెట్టాలంటూ పోలీసులను అడిగాడు. అంత కష్టం ఏమొచ్చిందిరా అని పోలీసులు అడిగిన ప్రశ్నకు ఆ బాలుడు చెప్పిన ఆన్సర్ అందరినీ షాక్కు గురి చేసింది.