గత వారం రోజులుగా టీఎస్పీఎస్సీ లో గ్రూప్ పరీక్షలకు సంబంధించిన పేపర్ లీక్ ఘటన యావత్ అభ్యర్థులను కలవరపరిచింది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో గ్రూప్ పరీక్షలన్నీ రద్దు చేస్తూ కీలక నిర్ణయాన్ని వెల్లడించింది ప్రభుత్వం.