ఒకప్పుడు జగన్ ఎక్కడ ఉంటే అక్కడ విజయసాయి రెడ్డి ప్రత్యక్షమయ్యే వారు. కానీ ఇప్పుడు తాడేపల్లి మొహం కూడా చూడట్లేదు. జగన్ తో కరచాలనమే కష్టంగా మారింది.