దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఒడిశా ట్రైన్ యాక్సిడెంట్లో మృతుల సంఖ్య పెరుగుతోంది. కోరమాండల్ ట్రైన్ నడిపిన లోకో పైలట్ మహంతి ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారు.