Petrol Price: ఇలా చేస్తే లీటర్ పెట్రోల్ రూ. 15 కే లభిస్తుంది.. కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు..
మనదేశంలో పెట్రో మంటలు నిత్యం పెరుగుతూనే ఉంటాయి. ఏన్ని ప్రభుత్వాలు మారినా వీటికి కళ్ళెం వేయలేకపోయాయి. గత రెండేళ్ల కాలంలోనే రూ.50 పైగా పెరిగిపోయింది. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం ఎంతలా వినియోగిస్తున్నామో. డిమాండ్ పెరిగే కొద్దీ ఆధారపడే పరిస్థితులు పెరిగిపోతున్నాట్లు అర్థం. అయితే తాజాగా కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు కాస్త వైరల్గా మారాయి.