ఇంటర్నేషనల్ క్రికెట్ లో భారత్, నేపాల్ తొలిసారి తలబడబోతున్నాయి.
ప్రస్తుతం అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా ఉన్న బీసీసీఐ మరో జాక్ పాట్ కొట్టేసింది.
ఒకప్పడు క్రికెట్ అంటే సచిన్, సెహ్వాగ్, పాంటింగ్. వీరి ఆటతీరు చూసిన వారెవరైనా కితాబు ఇవ్వవలసిందే.