తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు ఒక కీలక మలుపులో ఉన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో మునుపెన్నడూ లేని ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.
ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరుతో ఏర్పాటు చేసిన తొలి ‘గద్దర్ అవార్డుల’ వేదికపై ఇద్దరు దిగ్గజాలు కలిశారు. ఒకరు భారతీయ సినిమా గర్వించదగ్గ నటుడు కమల్ హాసన్, మరొకరు తెలుగు సినీ సామ్రాజ్యాన్ని శాసించిన మెగాస్టార్ చిరంజీవి.
లోకనాయకుడు కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ల భారీ ప్రాజెక్ట్ ‘ఇండియన్ 3’ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త తెగ హల్చల్ చేస్తోంది. ‘
భారతీయ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అద్భుతం జరగబోతోంది. ‘ఉలగనాయగన్’ కమల్ హాసన్ మరియు ‘సూపర్ స్టార్’ రజనీకాంత్ మళ్ళీ ఒకే స్క్రీన్పై కనిపించబోతున్నారు.
కొన్నిసార్లు మనకు తెలియని విషయాలు చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంటాయి. ఇప్పుడంటే సోషల్ మీడియా ఉంది కాబట్టి ఏం జరిగినా క్షణాల్లోనే అంతా వైరల్ అవుతుంది కానీ అప్పుడలా కాదు కదా
సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి, వస్తున్నాయి కూడా.