టీ20 ప్రపంచకప్ గ్రూప్ స్టేజ్ ను భారత్ అజేయంగా ముగించింది. ఆడిన నాలుగు మ్యాచ్ లలోనూ గెలిచి సూపర్ 8 స్టేజ్ కు ముందు ఓటమి లేకుండా ఫుల్ జోష్ తో సిద్ధమైంది.