ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగా పొలిటికల్ అండ్ సోషల్ మీడియా సర్కిల్స్ని ఊపేస్తున్న పేరు యూట్యూబర్ ‘ప్రశ్న రావణ్’. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యల కేసుతో మొదలైన ఈ వివాదం
ఒక్క క్షణం ఆలోచించండి. మీరు ప్రశాంతంగా మీ ఇంట్లో కూర్చుని టీవీ చూస్తున్నారు లేదా నిద్రపోతున్నారు. సడన్గా మీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ గట్టిగా అరుస్తూ ఒక వార్నింగ్ మెసేజ్ చూపించింది.
ఐపీఎల్ 2026 సీజన్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇప్పటికే రాజస్తాన్ రాయల్స్ మేనేజర్ రోమి భిందర్ డగౌట్లో ఫోన్ వాడడం, ఆ ఫోన్ను వైభవ్ సూర్యవంశీ చూడడం పెద్ద వివాదంగా మారింది.
బెట్టింగ్ యాప్లను ఎంకరేజ్ చేస్తూ.. ప్రమోట్ చేస్తూ.. యూత్ను పక్కదారి పట్టిస్తున్న సెలిబ్రిటీల చెమడాలు తీసేందుకు.. తెలంగాణ పోలీసులు రెడీ అయ్యారు.
ఎంతో ఇష్టంగా, అప్పు చేసి అయినా లేదంటే ఏ రూపంలో అవకాశం ఉంటే ఆ రూపంలో ఓ స్మార్ట్ ఫోన్ కొంటూ ఉంటాం. యాపిల్, స్యామ్సంగ్ కొత్త వెర్షన్లు వచ్చిన ప్రతీసారి ఓ ఫోన్ మనకు ఉండాలనేది ఓ డ్రీం.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో కీలక పరిణామం జరగబోతోంది. BRS ప్రభుత్వంలో SIB ఛీఫ్ గా వ్యవహరించిన ప్రభాకర్ రావు (Prabhakar Rao)… అమెరికా నుంచి తిరిగొస్తున్నారు.
ఏదైనా ఒక వాహనం ఉండి, దానిపై చలాన్ ఉన్న వాళ్లే ప్రస్తుతం సైబర్ నేరగాళ్ల టార్గెట్. ఆన్లైన్లో చలాన్ల గురించి తెలుసుకోవచ్చు అన్న సంగతి తెలిసిందే. దీన్ని ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు దోపిడీకి పాల్పడుతున్నారు.