Prashant Kishore : బిహార్లో పనేం లేదా ? పీకేను ఆటాడుకుంటున్న వైసీపీ నేతలు
2019 ఎన్నికల్లో వైసీపీ (YCP) ని గెలుపుకు కారణమైన కీలక వ్యక్తి ప్రశాంత్ కిషోర్. అప్పుడు వైసీసీని గెలిపించిన ప్రశాంత్ కిశోర్ (Prashant Kishore) ఇప్పుడు అదే వైసీపీ గురించి సంచలన కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ దారుణంగా ఓడిపోబోతున్నారంటూ చెప్పారు. ఒకప్పటితో కంపేర్ చేస్తే టీడీపీ, జనసేన బలంగా బాగా పెరిగిందని..