KCR-KTR: గులాబీ పార్టీలో ఓటమి భయం..? కేసీఆర్, కేటీఆర్తో ప్రశాంత్ కిశోర్ భేటీ..
ఓటమి తిప్పలు తప్పేలా లేవు అనుకున్నారో ఏమో.. వెంటనే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్తో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. దాదాపు 3 గంటల పాటు వీళ్ల భేటీ సాగింది. రానున్న 10 రోజుల పాటు బీఆర్ఎస్ పార్టీకి ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహకర్తగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది.