రంజీ బాటలో మరో స్టార్ క్రికెటర్ ,హర్యానాపై ఆడేందుకు రాహుల్ రెడీ
టీమిండియా స్టార్ క్రికెటర్లంతా రంజీ బాట పట్టారు. జాతీయ జట్టుకు మ్యాచ్ లు లేనప్పుడు ఎవరైనా సరే దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఆదేశించడంతో కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లీ, పంత్, గిల్, జైశ్వాల్ వంటి స్టార్ ప్లేయర్స్