సుమారు 9 నెలలుగా చర్చోపచర్చలు, వాదోపవాదాల నడుమ ఆసియా కప్ – 2023 నిర్వహణ వివాదం ఇటీవలే ముగియడంతో భారత్ – పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.