Weather update : తెలుగు రాష్ట్రాలను హడలెత్తిస్తున్న ఎండలు.. ఒక్కరోజే 19 మంది మృతి..
తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరువలో ఉన్నాయి. మరో రెండు రోజుల పాటు తీవ్ర వడగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.