ఎవర్ గ్రీన్ క్లాసిక్ ‘అతడు’ మూవీ మళ్ళీ థియేటర్లలోకి రానుంది. విషయంలోకెళ్తే తెలుగు సినిమాలో కొన్ని సినిమాలు మాత్రమే ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టవు.
విక్టరీ వెంకటేష్ మరియు త్రివిక్రమ్.. ఈ ఇద్దరి పేర్లు వింటేనే మనకు ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి క్లాసిక్ సినిమాలు గుర్తొస్తాయి.
“త్రివిక్రమ్ శ్రీనివాస్ అనగానే మనకి గుర్తొచ్చేది ఫ్యామిలీ ఎమోషన్స్, అదిరిపోయే డైలాగ్స్. కానీ ఇప్పుడు గురూజీ తన రూట్ మార్చి, రాజమౌళి రేంజ్ లో ఒక గ్లోబల్ మైథలాజికల్ ఎపిక్ ప్లాన్ చేస్తున్నాడు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ మూవీ ప్లాన్ చేశాడు. కాని తర్వాత తనకి హ్యాండ్ ఇచ్చిన బన్నీతో అదే ప్రాజెక్ట్ పట్టాలెక్కించే ప్రయత్నం చేశాడు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పగపడితే ఎలా ఉంటడి.. ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్. తనని మోసం చేసి, తనకోసం రాసి కథని ఎత్తుకెళ్లినా..? నమ్మించి మోసం చేసినా ఎన్టీఆర్ వదలడు…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని ఇంకా గాడ్ ఆఫ్ వార్ మూవీ తాలూకు మోసం వెంటాడుతోందా? త్రివిక్రమ్ చేసిన పనికి కోపంతో రగిలిపోయిన ఎన్టీఆర్,
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమాల్లోనే కాదు, సెట్లో కూడా డ్రాగన్ గా మారి నిప్పులు కురిపించాడా? ఆ నిప్పుల మీద ఇప్పుడు మాటల మాంత్రికుడు నడవాల్సి వచ్చిందంటున్నారు..
ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ లో ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్లు కలిసి సినిమా చేస్తున్నారు అనే ఊహ వచ్చిన చాలు అభిమానులు పండుగ చేసుకుంటారు.
ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కు ఉండే క్రేజ్ వేరు. వాళ్లు కలవడం కాదు.. కలుస్తారు అని ఊహ వచ్చినప్పుడు అభిమానులు గాల్లో గంతులు వేస్తూ ఉంటారు.