విక్టరీ వెంకటేష్, శ్రీనిధి శెట్టి జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై చిన్నబాబు నిర్మిస్తున్న ‘ఆదర్శ కుటుంబం ఏకే 47’ సినిమాకు సంబంధించి ప్రస్తుతం టాలీవుడ్లో రకరకాల చర్చలు నడుస్తున్నాయి.
తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం ‘రీ-రిలీజ్’ల ట్రెండ్ ఏ స్థాయిలో జోరుగా సాగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐకానిక్ హిట్స్, ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీలు, మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లు మళ్లీ థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను అల్లరి పట్టిస్తున్నాయి.
సూర్య కథానాయకుడిగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించి దూసుకుపోతోంది. ఈ శుభ సందర్భంగా చిత్ర యూనిట్ ఎంతో ఘనంగా ‘సక్సెస్ మీట్’
టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రొడ్యూసర్ నాగవంశీ స్టేట్మెంట్స్ అంటే ఒక రేంజ్ క్రేజ్ ఉంటుంది. ఆయన ఒక సినిమా గురించి ధీమాగా మాట్లాడారంటే అందులో మేటర్ ఉన్నట్టే.. ఈసారి తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’
తెలుగు చిత్రసీమలో తనదైన మాటల చాతుర్యంతో, పదునైన సంభాషణలతో, భావోద్వేగపూరిత సన్నివేశాలతో కోట్లాదిమంది ప్రేక్షకులను అలరిస్తూ ‘మాటల మాంత్రికుడు’గా తన పేరును ముద్రించుకున్నారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.
విక్టరీ వెంకటేష్ సినిమా వస్తోందంటేనే థియేటర్లలో నవ్వుల పూవులు పూస్తాయి. కుటుంబ సమేతంగా హాయిగా కూర్చొని నవ్వుకోవడానికి వెంకీ మామ సినిమాలను మించిన ఆప్షన్ ఉండదు. ఇక అలాంటి వెంకటేష్కి, తన మాటలతో మాయ చేసే ‘మాటల మాంత్రికుడు’
తెలుగు సినిమా ప్రేక్షకులు కొన్ని కాంబినేషన్ల కోసం ఎంతగానో ఎదురుచూస్తారు. అలాంటి కాంబినేషన్లలో ఒకటి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్టరీ వెంకటేష్. వీరిద్దరి కలయికలో తెరకెక్కుతున్న “ఆదర్శ కుటుంబం” సినిమా ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.
వెట్రిమారన్, ధనుష్ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉంటాయి. పొల్లాదవన్, ఆడుకలం, వడ చెన్నై, అసురన్ వంటి సినిమాల తర్వాత వీరిద్దరూ మరోసారి కలిసి చేస్తున్న సినిమా ‘తమిళ్ మురుగన్’.
త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న **”గాడ్ ఆఫ్ వార్”**పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు, తమిళ స్టార్ ధనుష్ కూడా మురుగన్ స్వామి నేపథ్యంతో ఓ భారీ చిత్రాన్ని ప్రకటించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.