Bhumana Karunakar Reddy: టీటీడీ ఛైర్మన్గిరి రాజకీయ పదవా..? రాజకీయ కోణంలో ఎంపిక సరైందేనా..?
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఆమాటకొస్తే దేశంలోనే అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి. అత్యధిక సంఖ్యలో భక్తులు దర్శించుకోవడంతోపాటు, అధిక ఆదాయం కలిగిన దేవాలయం కూడా ఇదే. ఇలాంటి బోర్డుకు ఛైర్మన్ పదవిని నియమించాలంటే అనేక అంశాల్ని పరిగణనలోకి తీసుకోవాలి