దేశంలోని మహిళలకు లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుకు ఇప్పటికే కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది.
మహిళా రిజర్వేషన్ల అంశాన్ని వెలుగులోకి తెచ్చి మోదీ సర్కార్ సంచలనం సృష్టించింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాజకీయాలు ఎలా మారనున్నాయో ఇప్పుడు చూద్దాం.