కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, మళయాళీ దర్శకురాలు గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘టాక్సిక్’. కేజీఎఫ్’ సిరీస్తో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యశ్, ఈసారి అంతకు మించిన విజన్
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ అంటే కేవలం ఒక హీరో మాత్రమే కాదు, ఇప్పుడాయన ఒక గ్లోబల్ బ్రాండ్. ‘కేజీఎఫ్’ సిరీస్తో బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించిన యశ్, తన తదుపరి చిత్రం ‘టాక్సిక్’ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు.
పాన్ ఇండియా ఇమేజ్ లో ఇరుక్కుంటే, బయట పడటం అంత తేలిక కాదు. బాహుబలి తర్వాత హిట్ కోసం ప్రభాస్ చాలా నిద్రలేని రాత్రులే గడిపాడు.. తర్వాతే కల్కీ, సలార్ లాంటి హిట్లు పడ్డాయి…
టాక్సిక్ సినిమా టీజర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అయితే ఈ టీజర్ కొంత వివాదానికి కూడా దారి తీసింది.
పాన్ ఇండియా హీరోల్లో ప్రభాస్ తర్వాత పాన్ ఇండియాని షేక్ చేసింది కన్నడ స్టార్ యష్… తర్వాత బన్నీ, ఆతర్వాత త్రిబుల్ ఆర్ తో ఎన్టీఆర్, రామ్ చరణ్.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రూట్లోనడుస్తున్నాడు కన్నడ రాకింగ్ స్టార్ యష్. అలా ఇలా కాదు అచ్చుగుద్దినట్టు తన దారిలోనే నడవాలని ప్రిపేర్ అయినట్టున్నాడు.
పాన్ ఇండియా హిట్లు ఆల్ మోస్ట్ టాలీవుడ్ టాప్ హీరోలందరికీ వచ్చాయి. కాబట్టే ఇప్పుడు ఎన్టీఆర్, ప్రభాస్, చరణ్, బన్నీ టార్గెట్ పాన్ ఇండియా హిట్ కాదు… వెయ్యికోట్ల వసూళ్ల వరదలు… అవే అందరి టార్గెట్.
రామాయణం (Ramayanam) ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చాయి, వస్తునే ఉన్నాయి. ఎప్పటికప్పుడు రామాయణంలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తునే ఉన్నారు దర్శకులు.
కేజీఎఫ్ సిరిస్ తో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ ని సంపాదించిన హీరో యష్. ఆయన తాజాగా టాక్సిక్ అనే మూవీ చేస్తున్నాడు. ఇందులో నయన తార నటించబోతుందనే వార్తలు వస్తున్నాయి.