JAGAN ON YV : వైవీని బండబూతులు తిట్టిన జగన్.. రాజధానిపై ఎవడు మాట్లాడమన్నాడు?
ఏపీకి మూడు రాజధానులు కాన్సెప్ట్ తో అభాసుపాలైన జగన్ సర్కార్ కి వై వి సుబ్బారెడ్డి కొత్త తలనొప్పి తెచ్చారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాదును మరికొన్నేళ్లు కొనసాగించాలని డిమాండ్ చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడు నాలుగు రాజధానులు అన్నమాట. ఈ మాట ఒక్కసారిగా వైసిపి వర్గాల్లో బాంబు పేల్చింది. సాధారణ జనం పగలబడి నవ్వుకుంటున్నారు. ఇక టీడీపీ (TDP) వర్గాల్లో, ఎల్లో మీడియాలో అయితే సంబరాలే సంబరాలు.