తెలంగాణలో ఎన్నికల ఫలితాల వేళ ఊహించని పరిణామం జరిగింది. రాష్ట్ర డీజీపీగా ఉన్న అంజనీ కుమార్ ను ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది. మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులకు నోటీసులు ఇచ్చింది.
DGP Anjani Kumar suspended.. EC serious about meeting Revanth