మొన్నటిదాకా ఐటీ రైడ్స్, ఈడీ దాడులతో బీఆర్ఎస్ నేతలు బెంబేలెత్తారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ లీడర్ల ఇళ్ళల్లో ఐటీ శాఖ సోదాలు చేపట్టింది. అసలే తెలంగాణలో కాంగ్రెస్ మంచి పీక్ స్టేజ్లో ఉంది. బీఆర్ఎస్తో నువ్వా నేనా అంటూ రాష్ట్రంలో అధికారం దక్కించుకోడానికి ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్.
