Telangana BJP : తెలంగాణ బీజేపీలో ఎవరి దారి వారిదే..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మొదలైన బీజేపీలో వర్గపోరు.. ఫలితాల తర్వాత మరింత తీవ్రమైంది. బండి సంజయ్, ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి మధ్య అంతర్గతంగా పోరు నడుస్తున్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ ముగ్గురు నేతలకు చెందిన అనుచరులు.. కార్పొరేటర్లు, మాజీ లీడర్లు.. ఇలా ఎవరికి వారే విడిపోయారు. ఒకళ్ళ మీ మరొకరు వీడియోలు పెడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల నాటికి ఈ పోరు మరింత ముదిరితే.. బీజేపీకి వచ్చే ఆ ఒకట్రెండు ఎంపీ స్థానాలు కూడా రాకుండా పోయేలా ఉన్నాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 15 December 2023, 12:28 PM IST

Published : 
  • 15 December 2023, 12:28 PM IST

Exit mobile version