Telangana Elections : బీజేపీని చూసి ఆ పార్టీలకు వణుకు.. ఆ నేతలకు నిద్రలేకుండా చేస్తున్న కమలం..

తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైంది. పోలింగ్‌కు, కౌంటింగ్‌కు మధ్యలో వినిపిస్తున్న రకరకాల లెక్కలతో నరాలు తెగుతున్నాయట నాయకులకు. మరీ ముఖ్యంగా ఈసారి అధికారం రేసులో లేకున్నా.. కమలం పార్టీ మిగతా వాళ్ళని కంగారు పెడుతోందట. ఆ పార్టీకి ఓటింగ్‌ శాతం పెరిగిందన్న అంచనాలు మిగతా వాళ్ళకి నిద్ర పట్టనివ్వడం లేదట. ఆ విషయంలో ఎవరి లెక్కలు ఎలా ఉన్నాయి..

Post Published By: Suresh Dialtelugu
Updated : 2 December 2023, 1:31 PM IST

Published : 
  • 2 December 2023, 1:31 PM IST

Exit mobile version