తెలంగాణలో ఎన్నికల యుద్ధం పీక్స్కు చేరుకుంది. ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న కేసీఆర్.. ఎలక్షన్ సమరంలో గర్జించేందుకు సిద్ధం అవుతున్నారు. అచ్చొచ్చిన హుస్నాబాద్ నుంచి ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతున్నారు. అంతకుముందు పార్టీ ఆఫీస్లో బీఆర్ఎస్ అభ్యర్థులతో భేటీ అయి.. మేనిఫెస్టో అనౌన్స్ చేశారు. అభ్యర్థులకు బీఫామ్లు ఇచ్చి.. ఎన్నికల కదన రంగంలోకి పంపించనున్నారు కేసీఆర్.

The election war in Telangana has reached its peaks KCR who has been silent for many years is preparing to roar in the election campaign