తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమర్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసులో జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఎదుట హాజరుపరిచారు.