తెలంగాణలో ఫోన్ టాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ ను సిట్ అధికారులు విచారణకు పిలిచారు.