Heatwaves: వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉత్తరాది.. వంద మంది మృతి.. 400 మంది ఆస్పత్రుల్లో!
గడిచిన మూడు రోజుల్లోనే దాదాపు వంద మంది వరకు మరణించారని అధికారులు తెలిపారు. 400 మందికిపైగా వడదెబ్బ తగిలి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఉత్తర ప్రదేశ్, బిహార్తో అనేక రాష్ట్రాల్లో ఎండల ప్రభావం ఎక్కువగా ఉంది.