AP politics : ఇక బీజేపీతో దూరమే ! బాబు-పవన్ సంచలన నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీతో కలసి పోటీ చేయడంపై టీడీపీ-జనసేన ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు- పవన్ కల్యాణ్ మధ్య శనివారం నాడు జరిగిన చర్చల్లో బీజేపీతో కలసి వెళ్ళాలా.. వద్దా అన్నదానిపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. బీజేపీతో కలిసి వెళితే వచ్చే లాభం ఏంటి.. నష్టం ఏంటి అన్న దానిపై సుదీర్ఘంగానే చర్చ నడిచింది. ఈ సంగతిని పవన్ కల్యాణ్.. చంద్రబాబు దృష్టికి తెచ్చినట్టు సమాచారం.

Post Published By: Suresh Dialtelugu
Updated : 14 January 2024, 11:42 AM IST

Published : 
  • 14 January 2024, 11:42 AM IST

Exit mobile version