తిరుమల శ్రీవారి లడ్డూ జారీ విధానంలో మార్పులు చేసింది టీటీడీ. లడ్డూ ప్రసాదం పొందే భక్తులు ఆధార్ లింక్ చేస్తూ పంపిణీ చేస్తున్నది టిటిడి.