ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయి పదేళ్ళయినా… రెండు రాష్ట్రాల మధ్య ఉన్న పంచాయతీ ఇంకా తీరలేదు. పదేళ్ళుగా పరిష్కారం కాని పంపకాలపై ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి దృష్టిపెట్టారు.
Ten years after the separation of Andhra Pradesh and Telangana... the Panchayat between the two states is still not settled.