ఆంధ్రప్రదేశ్ లో గ్రామాల్లో ఒకే.. కానీ పట్టణాల్లో మాత్రం ఫ్యానుకు ఎదురుగాలి వీస్తోంది. అందుకే వైసీపీ చీఫ్, సీఎం జగన్.. పట్టణ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను కూడా మర్చారు. ఏపీలో జగనన్న పథకాలతో ఎక్కువ బెనిఫిట్ పొందుతోంది గ్రామీణ ప్రాంతాల ప్రజలే. రాష్ట్రంలో అసలు అభివృద్ధి జరగట్లేదన్న ఆలోచన పట్టణ జనంలో ఉంది. అందుకే నగరాలు, పట్టణాల ఓటర్ల నుంచి వ్యతిరేకతను తట్టుకోడానికి అభ్యర్థులను మారుస్తున్నారని వైసీపీ నేతలే చెబుతున్నారు.
Wind against the fan in the cities.. Is this why Jagan is afraid?