యాంకర్ అనసూయ భరద్వాజ్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారారు. ఇటీవల హిందూ ధర్మం, సనాతన ధర్మంపై ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి